రమదాన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూలో పాక్షిక సడలింపులు
- April 08, 2021ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం...పండగ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ సమయంలో జనాలు బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య కేంద్రాలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉండదు. అన్ని షాపులు, మాల్స్ యథావిధిగా రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేసి ఉంటాయి.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!