బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించిన భారత ఉప రాష్ట్రపతి
- April 08, 2021బహ్రెయిన్: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీకి ఘన స్వాగతం పలికారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు డాక్టర్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ. ఈ సందర్భంగా భారత ఉప రాష్ట్రపతితో పలు అంశాలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. భారత ఉప రాష్ట్రపతి, బహ్రెయిన్ నాయకత్వం కరోనా పాండమిక్ సమయంలో అక్కడి భారత ప్రజలకు అందించిన సహాయ సహకారాల్ని కొనియాడారు. భారత్ - బహ్రెయిన్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పరచడం ద్వారా ఇరు దేశాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందనీ, పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఇరువు నాయకులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు