సుప్రీం కమిటీ నిర్ణయానికి ముందు జారీ అయిన వీసాలతో ‘మస్కట్’లోకి ప్రవేశించవచ్చు
- April 08, 2021
మస్కట్: ఒమనీయులు అలాగే రెసిడెంట్స్ మాత్రమే ‘సుల్తానేట్’లోకి ప్రవేశించేలా సుప్రీం కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ ఓ వివరణ ఇవ్వడం జరిగింది. సుప్రీం కమిటీ నిర్ణయానికంటే ముందు ఎవరైతే వీసాలు పొందుతారో, వారికి సుల్తానేట్ లోకి ప్రవేశించడానికి వీలుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అయితే, సంబంధిత నియమ నిబంధనలకు లోబడి ఒమన్ లోకి ప్రవేశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







