నేటి నుంచి అమల్లోకి కొత్త కర్ఫ్యూ సమయాలు
- April 08, 2021
కువైట్: పాక్షిక కర్ఫ్యూకి సంబంధించి కొత్త సమయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాక్షిక కర్ఫ్యూ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో వాకింగ్ కోసం నిర్దేశించిన సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రెస్టారెంట్లు, కేఫ్ అలాగే ఫుడ్ మార్కెటింగ్ సెంటర్లు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







