నేటి నుంచి అమల్లోకి కొత్త కర్ఫ్యూ సమయాలు
- April 08, 2021
కువైట్: పాక్షిక కర్ఫ్యూకి సంబంధించి కొత్త సమయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాక్షిక కర్ఫ్యూ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో వాకింగ్ కోసం నిర్దేశించిన సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రెస్టారెంట్లు, కేఫ్ అలాగే ఫుడ్ మార్కెటింగ్ సెంటర్లు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









