నేటి నుంచి అమల్లోకి కొత్త కర్ఫ్యూ సమయాలు
- April 08, 2021
కువైట్: పాక్షిక కర్ఫ్యూకి సంబంధించి కొత్త సమయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాక్షిక కర్ఫ్యూ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో వాకింగ్ కోసం నిర్దేశించిన సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రెస్టారెంట్లు, కేఫ్ అలాగే ఫుడ్ మార్కెటింగ్ సెంటర్లు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







