రమదాన్ సందర్భంగా పెయిడ్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు
- April 09, 2021యూఏఈ: పవిత్ర రమాదాన్ మాసం పురస్కరించుకొని షార్జా అధికారులు భక్తుల కోసం ప్రత్యేక సడలింపులు ప్రకటించారు. ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ లలో అర్ధరాత్రి వరకు వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించారు. సాధారణంగా అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే వాహనాలను వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించేవారు. కానీ రమదాన్ మాసం కావటంతో భక్తులకు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెయిడ్ పార్కింగ్ సమయాన్ని 12 గంటల వరకు పొడిగించినట్లు షార్జా అధికారులు వివరించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్