పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం...

- April 09, 2021 , by Maagulf
పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం...

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలోని పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అంకుర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 6-7 మంది చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.అగ్నిమాపక శాఖకు చెందిన 10 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కరోనా కారణంగా, ప్రస్తుతం పాఠశాలలు మూసిఉండగా, అక్కడికి పిల్లలు ఎలా వచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక, పాఠశాలలో ఎలా మంటలు చెలరేగాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com