ఒమన్ ఆసుపత్రుల్లలో శస్త్ర చికిత్సల వాయిదా
- April 09, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, శస్త్ర చికిత్సల విషయమై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని ఆసుపత్రుల్లోనూ శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు ఇది వర్తిస్తుంది. సర్జికల్ అలాగే నాన్ సర్జికల్ ఆపరేషన్స్ విషయంలో ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అత్యవసర కేసులకు మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి వుంటుంది. సిజేరియన్లు, షెడ్యూల్డ్ ఫెర్టిలైజేషన్ శస్త్ర చికిత్సల్ని అత్యంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాల్సి వుంటుంది. ఏప్రిల్ 11 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







