ఒమన్ ఆసుపత్రుల్లలో శస్త్ర చికిత్సల వాయిదా
- April 09, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, శస్త్ర చికిత్సల విషయమై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని ఆసుపత్రుల్లోనూ శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు ఇది వర్తిస్తుంది. సర్జికల్ అలాగే నాన్ సర్జికల్ ఆపరేషన్స్ విషయంలో ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అత్యవసర కేసులకు మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి వుంటుంది. సిజేరియన్లు, షెడ్యూల్డ్ ఫెర్టిలైజేషన్ శస్త్ర చికిత్సల్ని అత్యంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాల్సి వుంటుంది. ఏప్రిల్ 11 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









