ఒమన్ ఆసుపత్రుల్లలో శస్త్ర చికిత్సల వాయిదా
- April 09, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, శస్త్ర చికిత్సల విషయమై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని ఆసుపత్రుల్లోనూ శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు ఇది వర్తిస్తుంది. సర్జికల్ అలాగే నాన్ సర్జికల్ ఆపరేషన్స్ విషయంలో ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అత్యవసర కేసులకు మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి వుంటుంది. సిజేరియన్లు, షెడ్యూల్డ్ ఫెర్టిలైజేషన్ శస్త్ర చికిత్సల్ని అత్యంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాల్సి వుంటుంది. ఏప్రిల్ 11 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







