వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త నిబంధనలు
- April 09, 2021
ఖతార్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను ఖతార్ సరికొత్త నిబంధనల్ని తెరపైకి తీసుకొచ్చింది. సినిమా థియేటర్లు, కర్టెయిలింగ్ వర్కర్స్ అటెండెన్స్, పబ్లిక్ రవాణా కెపాసిటీ వంటివాటిని మూసివేయాలని నిర్ణయించాయి అథారిటీస్. మసీదులు రోజువారీ అలాగే వీక్లీ గ్రూప్ ప్రేయర్ల కోసం తెరిచే వుంటాయి. రమదాన్ సందర్భంగా స్వచ్ఛందంగా నిర్వహించే తరావిహ్ ప్రార్థనల్ని మాత్రం ఇంటికే పరిమితం చేయాలని అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. 12 ఏళ్ళ లోపు పిల్లల్ని మసీదుల్లోకి అనుమతించరు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం కార్మికుల్నే అనుమతిస్తారు. సినిమాలు, థియేటర్లు, బార్బర్ షాపులు, బ్యూటీ సెలూన్లు, మ్యూజియంలు, పబ్లిక్ లైబ్రరీలు మూసివేస్తారు. గార్డెన్లు, బీచుల్లో ఎక్కువమంది గుమికూడటంపై నిషేధం వుంది. బోట్ మరాయు యాచ్ట్ సర్వీసులు సస్పెండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా విషయానికొస్తే, సాధారణ పరిమితిలో 20 శాతం మాత్రమే అవకాశం కల్పిస్తారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!









