వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త నిబంధనలు
- April 09, 2021
ఖతార్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను ఖతార్ సరికొత్త నిబంధనల్ని తెరపైకి తీసుకొచ్చింది. సినిమా థియేటర్లు, కర్టెయిలింగ్ వర్కర్స్ అటెండెన్స్, పబ్లిక్ రవాణా కెపాసిటీ వంటివాటిని మూసివేయాలని నిర్ణయించాయి అథారిటీస్. మసీదులు రోజువారీ అలాగే వీక్లీ గ్రూప్ ప్రేయర్ల కోసం తెరిచే వుంటాయి. రమదాన్ సందర్భంగా స్వచ్ఛందంగా నిర్వహించే తరావిహ్ ప్రార్థనల్ని మాత్రం ఇంటికే పరిమితం చేయాలని అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. 12 ఏళ్ళ లోపు పిల్లల్ని మసీదుల్లోకి అనుమతించరు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం కార్మికుల్నే అనుమతిస్తారు. సినిమాలు, థియేటర్లు, బార్బర్ షాపులు, బ్యూటీ సెలూన్లు, మ్యూజియంలు, పబ్లిక్ లైబ్రరీలు మూసివేస్తారు. గార్డెన్లు, బీచుల్లో ఎక్కువమంది గుమికూడటంపై నిషేధం వుంది. బోట్ మరాయు యాచ్ట్ సర్వీసులు సస్పెండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా విషయానికొస్తే, సాధారణ పరిమితిలో 20 శాతం మాత్రమే అవకాశం కల్పిస్తారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







