సాయంత్రం వేళల్లో ప్రభుత్వ సర్వీసులు బంద్
- April 10, 2021
దోహా: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేసే దిశగా ఖతార్ నిర్ణయాలు తీసుకుంటుంది.ఇందుకు అనుగుణంగా కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది. వచ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో తమ శాఖ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లో సేవలను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.కోవిడ్ ను అడ్డుకునేందుకు ఆంక్షలను మళ్లీ అమలులోకి తీసుకురావాలని ఖతార్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సేవలను నిలిపివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ కేంద్రాల్లో సాయంత్రం వేళల్లో సేవలు అందుబాటులో ఉండవని ప్రజలకు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









