సాయంత్రం వేళల్లో ప్రభుత్వ సర్వీసులు బంద్
- April 10, 2021
దోహా: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేసే దిశగా ఖతార్ నిర్ణయాలు తీసుకుంటుంది.ఇందుకు అనుగుణంగా కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది. వచ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో తమ శాఖ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లో సేవలను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.కోవిడ్ ను అడ్డుకునేందుకు ఆంక్షలను మళ్లీ అమలులోకి తీసుకురావాలని ఖతార్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సేవలను నిలిపివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ కేంద్రాల్లో సాయంత్రం వేళల్లో సేవలు అందుబాటులో ఉండవని ప్రజలకు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







