75 ఏళ్లు దాటిన వారికి అపాయింట్మెంట్ లేకుండానే కోవిడ్ వ్యాక్సిన్
- April 10, 2021
సౌదీ: కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే పనిలో ఉంది. ఇందులో భాగంగా కింగ్డమ్ పరిధిలోని వృద్ధులు అందరికీ వ్యాక్సిన్ అందించటంపై ఫోకస్ చేసింది. 75 ఏళ్లు నిండిన వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని, వారికి ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ కూడా అవసరం లేదని వివరించింది. 75 ఏళ్లు నిండితే వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి టీకాలు తీసుకొవచ్చని వివరించింది. ఇదిలాఉంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 587 కేంద్రాల్లో 60 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!









