75 ఏళ్లు దాటిన వారికి అపాయింట్మెంట్ లేకుండానే కోవిడ్ వ్యాక్సిన్
- April 10, 2021
సౌదీ: కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే పనిలో ఉంది. ఇందులో భాగంగా కింగ్డమ్ పరిధిలోని వృద్ధులు అందరికీ వ్యాక్సిన్ అందించటంపై ఫోకస్ చేసింది. 75 ఏళ్లు నిండిన వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని, వారికి ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ కూడా అవసరం లేదని వివరించింది. 75 ఏళ్లు నిండితే వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి టీకాలు తీసుకొవచ్చని వివరించింది. ఇదిలాఉంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 587 కేంద్రాల్లో 60 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







