భారత్ కరోనా అప్డేట్...
- April 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.రోజువారీ కేసులు రోజు లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా రికార్డ్ స్థాయిలో 1,52,879 కేసులు నమోదయ్యాయి.ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805కి చేరింది.ఇందులో 1,20,81,443 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,08,087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 839 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో భారత్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1,69,275కి చేరింది.ఇక పాజిటివ్ కేసులతో పాటుగా రికవరీ కేసులు కూడా పెరుగుతున్నాయి.24 గంటల్లో భారత్ లో 90,584 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.ఇక ఇదిలా ఉంటె, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 10,15,95,147 మందికి కరోనా వ్యాక్సిన్ ను పంపిణి చేశారు.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







