దుబాయ్ రాజు సంచలన నిర్ణయం..యూఏఈ మొదటి మహిళా ఆస్ట్రోనాట్ ఎంపిక
- April 11, 2021
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తొలిసారిగా ఓ మహిళను అంతరిక్షంలోకి పంపనుంది. తన అంతరిక్ష కార్యక్రమం కోసం నౌరా-అల్-మాత్రౌషి, మొహమ్మద్ అల్-ముల్లా పేర్లను దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం ట్విటర్ ద్వారా ప్రకటించారు. మాత్రౌషి యూఏఈ నుంచి తొలి మహిళా వ్యోమగామి. మొత్తం నాలుగు వేల దరఖాస్తులను పరిశీలించి వీరిద్దరిని ఎంపిక చేశారు. టెక్సాస్ లో హ్యూస్టన్లోని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) లో ఆ ఇద్దరు శిక్షణ పొందుతారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









