ఒమన్ లో తీవ్రమవుతున్న కోవిడ్..రికార్డ్ స్థాయిలో ఐసీయూ పెషంట్లు
- April 15, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ తీవ్రత మళ్లీ ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 770 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహమ్మారి వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివరకు ఒమన్లో ఇంత స్థాయిలో కేసులు నమోదవటం ఇదే తొలిసారి. అంతేకాదు..ఐసీయూలో చేరుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 264 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం ఐసీయూలో చేరారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









