ఒమన్ లో తీవ్రమవుతున్న కోవిడ్..రికార్డ్ స్థాయిలో ఐసీయూ పెషంట్లు
- April 15, 2021ఒమన్: ఒమన్ లో కోవిడ్ తీవ్రత మళ్లీ ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 770 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహమ్మారి వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివరకు ఒమన్లో ఇంత స్థాయిలో కేసులు నమోదవటం ఇదే తొలిసారి. అంతేకాదు..ఐసీయూలో చేరుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 264 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం ఐసీయూలో చేరారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…