ఛారిటీ సంస్థ ఎహసాన్ కోసం 8.1 మిలియన్ డాలర్ల డొనేషన్ చేసిన క్రౌన్ ప్రిన్స్, సౌదీ కింగ్
- April 17, 2021
సౌదీ అరేబియా: కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 8.1 మిలియన్ డాలర్లను ఎహసాన్ అనే ఛారిటీ సంస్థకు విరాళం ఇచ్చారు. కింగ్ సల్మాన్ 5.4 మిలియన్ డాలర్లను డొనేట్ చేయగా, క్రౌన్ ప్రిన్స్ 2.7 మిలియన్ డాలర్లు డొనేట్ చేశారు. సౌదీ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ షరాఫ్ బిన్ జమాన్ అల్ ఘామ్ది ఈ సందర్భంగా సౌదీ నాయకత్వానికి కృతజ్నతలు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







