ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 17, 2021
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజుకు వేయికి పైగా పెరుగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,907 సాంపిల్స్ ని పరీక్షించగా..7,224 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.అలాగే ఈ వైరస్ కారణంగా 15 మంది మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 2,332 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 సాంపిల్స్ ని పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 95,5455 కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 40,469 గా ఉన్నాయి.ఇప్పటి వరకు 9,07,598 మంది రికవరీ కాగా..7388 మంది కోవిడ్తో మృతిచెందారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







