సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ - చీఫ్ సెక్రటరీ ప్రకటన

- April 19, 2021 , by Maagulf
సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ - చీఫ్ సెక్రటరీ ప్రకటన

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన సోమవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.ప్రత్యేక వైద్య బృందం సీఎం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సీఎస్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com