కోవిడ్ నేపథ్యంలో యూఏఈ వైద్య అధికారుల కీలక సూచన
- April 20, 2021అబుధాబి: మూడు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు యూఏఈ వైద్య అధికారులు కీలక సూచన చేశారు.కోవిడ్ నేపథ్యంలో పిల్లలను బహిరంగ ప్రదేశాలు,జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు,ఆట స్థలాలకు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు.అంతేకాకుండా పిల్లలు ఫేస్ షీల్డ్లను ధరించేలా చూడాలని కోరారు.తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన యూఏఈ వైద్య అధికారిక ప్రతినిధి డాక్టర్ ఫరిదా అల్ హోసాని ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..