5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని కంపెనీకి ఆదేశం
- April 21, 2021కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, ఓ సెక్యూరిటీ కంపెనీకి 24 గంటల సమయమిచ్చింది స్కూల్ గార్డులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించేందుకు. అథారిటీ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఓ స్కూల్ గార్డు, తనకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. సంబంధిత అధికారులు, ఈ ఘటనపై స్పందించారు. అధికారులు, ఆ గార్డు పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి పరిస్థితిని తెలుసుకున్నారు. సదరు గార్డుతోపాటు మిగతా గార్డులకూ వేతనాలు అందలేదని గుర్తించి, కంపెనీ వెంటనే వేతన బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14