మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 21, 2021ముంబై: మహారాష్ట్రలో మరోసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. తాజా కేసులతో కలుపుకొని ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షల మార్క్ను కూడా దాటేసింది.. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్లో 67,468 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 568 మంది మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 54,985 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827కు చేరుకోగా.. ఇప్పటి వరకు 32,68,449 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,95,747 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలోనే కోవిడ్ మరణాల్లో తొలి స్థానంలో నిలిచిన ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,911 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం