మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 21, 2021ముంబై: మహారాష్ట్రలో మరోసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. తాజా కేసులతో కలుపుకొని ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షల మార్క్ను కూడా దాటేసింది.. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్లో 67,468 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 568 మంది మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 54,985 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827కు చేరుకోగా.. ఇప్పటి వరకు 32,68,449 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,95,747 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలోనే కోవిడ్ మరణాల్లో తొలి స్థానంలో నిలిచిన ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,911 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..