సహాలా వేదికగానే హోటళ్ళ బుకింగ్
- April 22, 2021మస్కట్: సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోనివారు, ఇతర మార్గాల్లో బుక్ చేసుకుంటే అది చెల్లుబాటు కాదని అథారిటీస్ చెబుతున్నాయి. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణీకులు సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. 19 నుంచి 27 ఏప్రిల్ వరకు సహాలా ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వేరే వేదికలపై బుక్ చేసుకున్నవారికి ఏప్రిల్ 27 తెల్లవారు ఝామున 12 గంటలతో బుకింగులు రద్దవుతాయి. కాబట్టి, వాళ్ళంతా సహాలాపై రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవాలి.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..