ఇండియా - యూఏఈ ప్రయాణీకులకు సవరించబడిన పీసీఆర్ రూల్స్
- April 22, 2021యూఏఈ: ఇండియా నుంచి యూఏఈ వచ్చే ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ విషయమై సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. టెస్ట్ రిజల్ట్ తప్పనిసరిగా క్యుఆర్ కోడ్ కలిగి వుండాలి. అనుమతి పొందిన లేబరేటరీ ద్వారా మాత్రమే పీసీఆర్ టెస్ట్ ఫలితం పొంది వుండాలి. 12 ఏళ్ళ వయసు లోబడినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ట్రాన్సిట్ ప్రయాణీకులకూ రూల్స్ వర్తించవు. వివిధ రకాలైన డిజేబిలిటీస్ వున్నవారికీ మినహాయింపు వుంటుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు