షార్జా లో 113 మంది ఆస్తి యజమానులకు వారంల్ 55 మిలియన్ల దిర్హాంలు చెల్లింపు
- March 03, 2016
షార్జా లో 113 మంది ఆస్తి యజమానులకు వారంల్ 55 మిలియన్ల దిర్హాంలు నష్ట పరిహారం కింద చెల్లించనున్నట్లు షార్జా పాలకుడు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు గౌరవనీయ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ క్యసిమ మంగళవారం ఆమోదించారు. ఎమిరేట్ లో స్థల దాతలు ఇచ్చిన ప్రాంతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఫైనాన్స్ విభాగం చైర్మన్ వాలీడ్ అల్ శయెఘ్ షార్జా రేడియో ఒక రేడియో కాల్ -ఇన్ కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ షార్జ ప్రభుత్వం ఆర్థిక కట్టుబాట్లు ఎడుర్కొం టున్నప్పటికి , షార్జా పాలకుడు 113 ఆస్తి యజమానులకు చెల్లించాల్సిన నష్ట పరిహారంకె అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని వీలైనంత త్వరగా చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు. ఆర్థిక శాఖ వచ్చే వారం ఈ చెల్లింపులను సంబంధించిన యజమానులకు అందచేస్తుందని అల్ శయెఘ్ సమాచారం ఇచ్చారు .
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!







