బాలకృష్ణ స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు...

- March 03, 2016 , by Maagulf
బాలకృష్ణ స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు...

 హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమై ఆస్పత్రి స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న సదాశయంతో ఎన్టీఆర్ ఎన్నో ఆస్పత్రులు నిర్మించారని బాలకృష్ణ గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com