బాలకృష్ణ స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు...
- March 03, 2016
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమై ఆస్పత్రి స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న సదాశయంతో ఎన్టీఆర్ ఎన్నో ఆస్పత్రులు నిర్మించారని బాలకృష్ణ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







