మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 24, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజుకు మెట్టు పైకి పాకుతూనే ఉన్నాయి.నిన్ననే 67 వేల మార్క్ను దాటిన రోజువారి కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి.ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 67,160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇదే సమయంలో 63,818 కోవిడ్ నుంచి కోలుకోగా.. 676 మంది కన్నుమూశారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,28,836కు చేరింది.. మృతుల సంఖ్య 63,928కి పెరిగింది.ఇప్పటి వరకు 34,68,610 మంది కోలుకోగా.. ప్రస్తుతం 6,94,480 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సర్కార్ పేర్కొంది.ఇక ముంబైలో 5,888 కేసులు కొత్త కేసులు వెలుగు చూడగా.. 71 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









