మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 24, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజుకు మెట్టు పైకి పాకుతూనే ఉన్నాయి.నిన్ననే 67 వేల మార్క్ను దాటిన రోజువారి కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి.ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 67,160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇదే సమయంలో 63,818 కోవిడ్ నుంచి కోలుకోగా.. 676 మంది కన్నుమూశారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,28,836కు చేరింది.. మృతుల సంఖ్య 63,928కి పెరిగింది.ఇప్పటి వరకు 34,68,610 మంది కోలుకోగా.. ప్రస్తుతం 6,94,480 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సర్కార్ పేర్కొంది.ఇక ముంబైలో 5,888 కేసులు కొత్త కేసులు వెలుగు చూడగా.. 71 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్







