కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం...27 మంది మృతి
- April 25, 2021
ఇరాక్: ప్రపంచదేశాల్లో కరోనా మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదు.ఒకవైపు కరోనా భయపెడుతుంటే మరోవైపు కరోనా ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు మరింత భయపెడుతున్నాయి.ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఇబ్న్ అల్ ఖతీబ్ కరోనా ఆసుపత్రిలోని ఐసీయూ యూనిట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 27 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతి కాగా, 46 మందికి పైగా గాయాలయ్యాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్









