జబెల్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ సెంటర్ రమదాన్ తర్వాత ప్రారంభం
- April 26, 2021
కువైట్ సిటీ: సదరన్ ఐలాండ్ - జబెర్ అల్ అహ్మద్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్, రమదాన్ తర్వాత అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇదీ ఒకటి. రోజుకి 3 వేల నుంచి 4 వేల మందికి ఇక్కడ వ్యాక్సిన్ అందించే అవకాశం వుంది. కాగా, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామనీ, వ్యాక్సినేషన్ వల్ల ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతుందని అథారిటీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి









