జబెల్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ సెంటర్ రమదాన్ తర్వాత ప్రారంభం
- April 26, 2021
కువైట్ సిటీ: సదరన్ ఐలాండ్ - జబెర్ అల్ అహ్మద్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్, రమదాన్ తర్వాత అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇదీ ఒకటి. రోజుకి 3 వేల నుంచి 4 వేల మందికి ఇక్కడ వ్యాక్సిన్ అందించే అవకాశం వుంది. కాగా, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామనీ, వ్యాక్సినేషన్ వల్ల ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతుందని అథారిటీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం