జబెల్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ సెంటర్ రమదాన్ తర్వాత ప్రారంభం
- April 26, 2021
కువైట్ సిటీ: సదరన్ ఐలాండ్ - జబెర్ అల్ అహ్మద్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్, రమదాన్ తర్వాత అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇదీ ఒకటి. రోజుకి 3 వేల నుంచి 4 వేల మందికి ఇక్కడ వ్యాక్సిన్ అందించే అవకాశం వుంది. కాగా, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామనీ, వ్యాక్సినేషన్ వల్ల ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతుందని అథారిటీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







