వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన 190,000 మంది వలసదారులు
- April 26, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పౌరులు అలాగే నివాసితులందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరినప్పటికీ, 190,000 మంది వలసదారులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. అందుక్కారణం, వారంతా రెసిడెన్సీ ఉల్లంఘనులుగా మారడమే. కాగా, కొత్త ఇంటీరియర్ మినిస్టర్ షేక్ తామెర్ అల్ అలి, రెసిడెన్సీ ఉల్లంఘనులకు రెన్యువల్ కోసం అదనంగా మరో నెల రోజులపాటు వెసులుబాటు కల్పించనున్నారు. మే 15వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. మీనవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం, అధిక టిక్కెట్ ధరలతో దేశం విడిచి వెళ్లడానికి పైన పేర్కొన్న వలసదారులు సతమతమవుతున్నారు.
తాజా వార్తలు
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!









