వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన 190,000 మంది వలసదారులు
- April 26, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పౌరులు అలాగే నివాసితులందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరినప్పటికీ, 190,000 మంది వలసదారులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. అందుక్కారణం, వారంతా రెసిడెన్సీ ఉల్లంఘనులుగా మారడమే. కాగా, కొత్త ఇంటీరియర్ మినిస్టర్ షేక్ తామెర్ అల్ అలి, రెసిడెన్సీ ఉల్లంఘనులకు రెన్యువల్ కోసం అదనంగా మరో నెల రోజులపాటు వెసులుబాటు కల్పించనున్నారు. మే 15వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. మీనవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం, అధిక టిక్కెట్ ధరలతో దేశం విడిచి వెళ్లడానికి పైన పేర్కొన్న వలసదారులు సతమతమవుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







