భారత్ కరోనా అప్డేట్

- April 27, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది.ఇందులో 1,45,56,209 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 28,82,204 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 2,771 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో 1,97,894 మంది మృతి చెందారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com