మే 1 న భారత్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్
- April 27, 2021
ఇండియా: రష్యాలో తయారైన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ 'మే 1న' ఇండియాకు చేరనుంది. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగమైన ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు. ఎన్ని వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నామన్న విషయాన్ని ప్రస్తావించని ఆయన తొలి బ్యాచ్గా టీకాలు పంపుతున్నామని ఆపై వరుసగా వయల్స్ వెళతాయని స్పష్టం చేశారు. ఇక ఇండియాకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇదిలా ఉండగా మరో నెల రోజుల వ్యవధిలో 5కోట్ల వరకూ స్పుత్నిక్-వీ డోస్లు ఇండియాకు అందించాలని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే నిర్ణయించింది. ఇవి దశలవారీగా ఇండియాకు చేరనున్నాయి.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









