29న ఏపీ కేబినెట్ భేటీ..
- April 27, 2021అమరావతి: ఏపీ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోన్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది.ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో.. కరోనా కట్టడి చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండగా.. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంపై కూడా దృష్టిసారించనుంది ఏపీ కేబినెట్.. కరోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై చర్చించనున్న సీఎం వైఎస్ జగన్.. ఆక్సిజన్, బెడ్లు, రెమిడెసివిర్ కొరత వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. వీటితో పాటు పలు కీలక ఎజెండాలపై చర్చంచనుంది కేబినెట్.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..