సవాళ్లకు పరిష్కారం చెబితే ప్రైజ్మనీ
- April 28, 2021దుబాయ్: ఎప్పిటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోటంలో పోటీపడుతున్న దుబాయ్ పోలీసులు..మరో వినూత్న ఆవిష్కరణతో ప్రజల ముందుకు వచ్చారు. ఎక్స్ ట్రనల్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం పేరుతో ప్రజల నుంచి కూడా కొత్త ఆలోనలను స్వీకరించేలా ఓ డిజిటల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేశారు. యూఏఈ 50వ వ్యవస్థాపక వార్షికోత్సంతో పాటు అంతర్గత మంత్రిత్వ శాఖలో నిర్వహిస్తున్న స్వర్ణోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేదికగా ఎవరైనా ప్రజలు తమ ఆలోచనలను, నూతన విధానాలను పోలీసులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే సవాళ్లకు తగిన పరిష్కారం చెప్పవచ్చు. అలా సరైన పరిష్కారం చెప్పిన వారిలో ఎంపిక చేసిన వారికి Dhs25,000 ప్రైజ్ మనీ ఉంటుందని దుబాయ్ పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్