పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్: విచారణ ప్రారంభం
- April 28, 2021
సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన ఓ పౌరుడిపై విచారణ జరుగుతోంది. ధ్వంసం చేస్తున్న వైనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ ఘటనపై విచారణ చేపట్టారు అధికారులు. నిందితుడ్ని సుల్తాన్ గా గుర్తించారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడంతోపాటు, అభ్యంతరకర రీతిలో గోడలపై నినాదాలు రాశాడు నిందితుడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పబ్లిక్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ చట్టం అలాగే యాంటీ సైబర్ క్రైమ్ చట్టం కింద నింితుడిపై కేసులు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









