పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్: విచారణ ప్రారంభం
- April 28, 2021
సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన ఓ పౌరుడిపై విచారణ జరుగుతోంది. ధ్వంసం చేస్తున్న వైనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ ఘటనపై విచారణ చేపట్టారు అధికారులు. నిందితుడ్ని సుల్తాన్ గా గుర్తించారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడంతోపాటు, అభ్యంతరకర రీతిలో గోడలపై నినాదాలు రాశాడు నిందితుడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పబ్లిక్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ చట్టం అలాగే యాంటీ సైబర్ క్రైమ్ చట్టం కింద నింితుడిపై కేసులు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







