రేపటి నుంచి పాస్పోర్ట్ సేవలు బంద్
- April 28, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు పాస్పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి.కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్పోర్టు సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్పోస్టు సేవలను అందిస్తున్నది. తాజా నిర్ణయంతో ఇవన్ని గురువారం నుంచి మూతపడనున్నాయి.అలాగే రాష్ట్రంలోని ఐదు పాస్పోర్టు సేవా కేంద్రాల్లో హైదరాబాద్లోని బేగంపేట్, అమీర్పేట్, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంనగర్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలను మాత్రమే నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.
విషయాన్ని గమనించి దరఖాస్తు దారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మే 14 తరువాత పరిస్థితులకు అనుగుణంగా పాస్పోర్టు సేవాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- రాజ్కోట్ హైవేపై ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!
- రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ









