రేపటి నుంచి పాస్పోర్ట్ సేవలు బంద్
- April 28, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు పాస్పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి.కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్పోర్టు సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్పోస్టు సేవలను అందిస్తున్నది. తాజా నిర్ణయంతో ఇవన్ని గురువారం నుంచి మూతపడనున్నాయి.అలాగే రాష్ట్రంలోని ఐదు పాస్పోర్టు సేవా కేంద్రాల్లో హైదరాబాద్లోని బేగంపేట్, అమీర్పేట్, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంనగర్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలను మాత్రమే నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.
విషయాన్ని గమనించి దరఖాస్తు దారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మే 14 తరువాత పరిస్థితులకు అనుగుణంగా పాస్పోర్టు సేవాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







