ఆరోగ్య శాఖను కోల్పోయిన ఈటల..
- May 01, 2021
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఇప్పటికే ఈటల వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విధులు నిర్వహించిన ఈటల రాజేందర్ పోర్టుఫోలియోను మార్చాలని సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. దీంతో వైద్యశాఖను సీఎంకు కేటాయిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ సీఎం చూసుకోనున్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









