చిత్తూరు కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్ ప్రారంభం...

- March 03, 2016 , by Maagulf
చిత్తూరు కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్ ప్రారంభం...

ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానం అధికారుల్లో జవాబుదారీతనం చిత్తూరుకలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్త కలిసి ఈ-ఆఫీస్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.తద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల సమాచారం, పరిపాలన విధానం మొత్తం అనుసంధానం చేస్తారని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల పనులు త్వరగా అవడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం కూడా పెరుగుతుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com