ఏపీ కరోనా అప్డేట్
- May 02, 2021
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేలకుపైగా నమోదవుతున్నాయి.ఏపీలో తాజాగా 23,920 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,45,022 కేసులు నమోదయ్యాయి.ఇందులో 9,93,708 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,43,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 83 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 8,136కి చేరింది. చిత్తూరులో 2945, గుంటూరులో 2384, తూర్పు గోదావరి జిల్లాలో 2831, కర్నూలులో 2,516, శ్రీకాకుళంలో 2724 కేసులు నమోదయ్యాయి.ఈ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటం విశేషం.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







