కువైట్ నుంచి భారత్ చేరుకున్న ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు
- May 04, 2021కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు కువైట్ అందించిన వైద్య పరికరాల సాయం మంగళవారానికి ఢిల్లీ చేరుకున్నాయి. మొత్తం 282 ఆక్సిజన్ సిలిండర్, 60 ఆక్సిజన్ కాన్సంట్రేట్స్ , వెంటిలేటర్లు ఇండియాకు అందాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. క్లిష్ట సమయంలో భారత్ కు మద్దతుగా నిలబడిన కువైట్ కు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. రెండు దేశాల మైత్రి బంధం మరింత బలపడేలా పరస్పర సహకారం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..