మే 12 నుంచి 5 రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు
- May 05, 2021కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. మే 12 నుంచి 16 వరకు అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు తెరుచుకోవని స్పష్టం చేసింది. తిరిగి మే 17 నుంచి కార్యాలయాలు యథావిధిగా నిర్వహించనున్నారు.ఈ మేరకు సీఎస్సీ అన్ని మంత్రిత్వ శాఖల్లోని ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వం సంస్థలకు లేఖలు రాసింది.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!