బెంగాల్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం
- May 05, 2021బెంగాల్: బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటలకు కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినం చేశారు. ప్రజలు మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం మంది మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు.మాల్స్, సినిమా హాల్స్, జిమ్స్, బ్యూటీ పార్లర్లు మూసి ఉంటాయని అన్నారు. రాజకీయ, సామాజిక సమావేశాలపై మమతా సర్కార్ నిషేధం విధించింది.సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమతా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)