వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు
- May 05, 2021
కువైట్ సిటీ: ప్రధాన కేంద్రంలో వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు పెరిగింది. వ్యాక్సినేషన్ పొందితే తప్ప పౌరులు, వారి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అలాగే డొమెస్టిక్ వర్కర్లు ప్రయాణాలు చేయడానికి వీల్లేదనే నిబంధన తీసుకురావడంతో ఈ డిమాండ్ పెరిగింది. వ్యాక్సినేషన్ ప్రధాన కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే వాలాదిమందికి ఫైజర్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు ఓ అధికారి.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









