లైఫ్ సేవింగ్ కేర్ కొనసాగించనున్న హెచ్ఎంసి ఎమర్జన్సీ ట్రామా
- May 05, 2021
దోహా: కరోనా నేపథ్యంలోనూ ప్రాణాల్ని కాపాడే అత్యవసర సేవల్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ అందించనుంది. హెచ్ఎంసి ట్రామా మరియు ఎమర్జన్సీ విభాగాలకు చెందిన డాక్టర్లు, నర్సులు ప్రాణాల్ని కాపాడే సేవల్ని కెొనసాగిస్తారు. అంబులెన్సులు, పేషెంట్లను మెడికల్ ఎమర్జనీ సమయంలో చాకచక్యంగా ఆసుపత్రికి తరలించే పనులు చేపడతాయి. అనుమానిత కోవిడ్ 19 పేషెంట్ల కోసం ప్రత్యేక వైద్య చికిత్సా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.పేషెంట్ల నుంచి నర్సులు, ఇతర సిబ్బంది అలాగే వైద్యులకు కరోనా వైరస్ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోపా పాజిటివ్ తేలిన పేషెంట్లకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









