లైఫ్ సేవింగ్ కేర్ కొనసాగించనున్న హెచ్ఎంసి ఎమర్జన్సీ ట్రామా
- May 05, 2021
దోహా: కరోనా నేపథ్యంలోనూ ప్రాణాల్ని కాపాడే అత్యవసర సేవల్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ అందించనుంది. హెచ్ఎంసి ట్రామా మరియు ఎమర్జన్సీ విభాగాలకు చెందిన డాక్టర్లు, నర్సులు ప్రాణాల్ని కాపాడే సేవల్ని కెొనసాగిస్తారు. అంబులెన్సులు, పేషెంట్లను మెడికల్ ఎమర్జనీ సమయంలో చాకచక్యంగా ఆసుపత్రికి తరలించే పనులు చేపడతాయి. అనుమానిత కోవిడ్ 19 పేషెంట్ల కోసం ప్రత్యేక వైద్య చికిత్సా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.పేషెంట్ల నుంచి నర్సులు, ఇతర సిబ్బంది అలాగే వైద్యులకు కరోనా వైరస్ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోపా పాజిటివ్ తేలిన పేషెంట్లకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







