లైఫ్ సేవింగ్ కేర్ కొనసాగించనున్న హెచ్ఎంసి ఎమర్జన్సీ ట్రామా
- May 05, 2021
దోహా: కరోనా నేపథ్యంలోనూ ప్రాణాల్ని కాపాడే అత్యవసర సేవల్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ అందించనుంది. హెచ్ఎంసి ట్రామా మరియు ఎమర్జన్సీ విభాగాలకు చెందిన డాక్టర్లు, నర్సులు ప్రాణాల్ని కాపాడే సేవల్ని కెొనసాగిస్తారు. అంబులెన్సులు, పేషెంట్లను మెడికల్ ఎమర్జనీ సమయంలో చాకచక్యంగా ఆసుపత్రికి తరలించే పనులు చేపడతాయి. అనుమానిత కోవిడ్ 19 పేషెంట్ల కోసం ప్రత్యేక వైద్య చికిత్సా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.పేషెంట్ల నుంచి నర్సులు, ఇతర సిబ్బంది అలాగే వైద్యులకు కరోనా వైరస్ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోపా పాజిటివ్ తేలిన పేషెంట్లకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







