రమదాన్: 1000కి పైగా వాహనాల సీజ్
- May 06, 2021
దోహా: రమదాన్ నేపథ్యంలో చేపట్టిన తనిఖీల సందర్భంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఇప్పటివరకూ 1000కి పైగా వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో సీజ్ చేయడం జరిగింది. సంబంధిత శాఖలకు సీజ్ చేసిన వాహనాల్ని తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారి కెప్టెన్ మొహమ్మద్ సఫర్ అల్ కువారి మాట్లాడుతూ, రమదాన్ తొలి రోజు నుంచి ఈ తనిఖీలు ప్రారంభించామనీ, రమదాన్ పూర్తయ్యేదాకా ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. సివిలియన్ అలాగే మిలిటరీ పెట్రోల్స్ తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు చోటు చేసుకుంటాయన్నారు అధికారులు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







