కోవిడ్ పేషెంట్లకు హోం ఐసోలేషన్ సెంటర్లు
- May 07, 2021
అమరావతి: కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్ పేషెంట్ల కోసం హోం ఐసోలేషన్ల సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.విజయవాడ వాంబేకాలోని టిడ్కో గృహాలలో హోం ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.ఇద్దరు కోవిడ్ పేషంట్లకు కలిపి ఓ రూమ్ను ఇవ్వనున్నారు అధికారులు.అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు ఫ్రీ చెకప్, ఫ్రీ మెడిసిన్తోపాటు ఫ్రీ ఫుడ్ను అందజేయనుంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ హోం ఐసోలేషన్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.ఇక హోం ఐసోలేషన్ సెంటర్లలో జాయిన్ అవ్వడానికి మొదట 104కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోవిడ్ పేషెంట్లకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









