కోవిడ్ పేషెంట్లకు హోం ఐసోలేషన్ సెంటర్లు
- May 07, 2021అమరావతి: కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్ పేషెంట్ల కోసం హోం ఐసోలేషన్ల సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.విజయవాడ వాంబేకాలోని టిడ్కో గృహాలలో హోం ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.ఇద్దరు కోవిడ్ పేషంట్లకు కలిపి ఓ రూమ్ను ఇవ్వనున్నారు అధికారులు.అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు ఫ్రీ చెకప్, ఫ్రీ మెడిసిన్తోపాటు ఫ్రీ ఫుడ్ను అందజేయనుంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ హోం ఐసోలేషన్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.ఇక హోం ఐసోలేషన్ సెంటర్లలో జాయిన్ అవ్వడానికి మొదట 104కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోవిడ్ పేషెంట్లకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు