వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులకే పని ప్రాంతాల్లో అనుమతి
- May 07, 2021సౌదీ అరేబియా: పని ప్రాంతాల్లోకి కేవలం వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులకే అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులనే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు పేర్కొంది. అన్ని సెక్టార్లకూ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తమ ఉద్యోగులందరికీ ఆయా శాఖలు వ్యాక్సినేషన్ చేయించాలని సూచించింది మినిస్ట్రీ. ఈ పాలసీ ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనేదానిపై త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం