రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు వెల్లడించిన పోలీసులు
- May 09, 2021
అబుధాబి: అడ్డదిడ్డంగా వాహనాలను నడపటం, అతి వేగం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అబుధాబి పోలీసులు అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు దారితీసిన ప్రధాన కారణాలను వివరించారు. రోడ్డుపై వాహనాలను నడుపుతున్న సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాటలు వింటూ డ్యాన్సులతో డ్రైవ్ చేయటం, మొబైల్ ఫోన్లో మాట్లాడటం, తినడం, త్రాగటం, సోషల్ మీడియాలో మునిగిపోయి డ్రైవింగ్ పై ధ్యాస లేకుండా పోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే డ్రైవింగ్ సమయంలో ఫోటోలు తీయడం, మేకప్ ఫిక్సింగ్ చేయడం, దుస్తులు సర్దుబాటు చేసుకుంటూ స్టీరింగ్ పై పట్టు కొల్పోతున్నారని, అలాంటి సమయాల్లోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







