రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు వెల్లడించిన పోలీసులు
- May 09, 2021
అబుధాబి: అడ్డదిడ్డంగా వాహనాలను నడపటం, అతి వేగం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అబుధాబి పోలీసులు అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు దారితీసిన ప్రధాన కారణాలను వివరించారు. రోడ్డుపై వాహనాలను నడుపుతున్న సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాటలు వింటూ డ్యాన్సులతో డ్రైవ్ చేయటం, మొబైల్ ఫోన్లో మాట్లాడటం, తినడం, త్రాగటం, సోషల్ మీడియాలో మునిగిపోయి డ్రైవింగ్ పై ధ్యాస లేకుండా పోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే డ్రైవింగ్ సమయంలో ఫోటోలు తీయడం, మేకప్ ఫిక్సింగ్ చేయడం, దుస్తులు సర్దుబాటు చేసుకుంటూ స్టీరింగ్ పై పట్టు కొల్పోతున్నారని, అలాంటి సమయాల్లోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









