ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడగింపు
- May 09, 2021న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.ఇప్పటికే లాక్డౌన్ విధించినా కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.దీంతో..మరో వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుంది.కాగా..కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి మొదట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు లాక్డౌన్ విధించింది ఢిల్లీ ప్రభుత్వం.ఇలా వారం,వారం లాక్ డౌన్ పెంచుకుంటూ వస్తోంది ఢిల్లీ సర్కార్.తాజాగా ఇవాళ లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడగించింది ఢిల్లీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన