పాక్షక కర్ఫ్యూ ముగింపుపై కమిటీ సూచన: నిర్ణయం త్వరలో

- May 10, 2021 , by Maagulf
పాక్షక కర్ఫ్యూ ముగింపుపై కమిటీ సూచన: నిర్ణయం త్వరలో

కువైట్: కరోనా పరిస్థితుల్ని తాజాగా అంచనా వేసిన కమిటీ, పాక్షిక కర్ఫ్యూని ముగించాల్సిందిగా సూచన చేయడం జరిగింది. కాగా, రెస్టారెంట్లను తగు జాగ్రత్తలతో నిర్వహించేలా కమిటీ సూచనలు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ విషయమై ఈ రోజు సాయంత్రం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎయిర్‌పోర్టుల విషయమై కమిటీ ఎలాంటి సూచనలూ చేయలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com