ఏపీ-తెలంగాణ బోర్డర్: అంబులెన్సులకు ఆంక్షలు ఎత్తివేత
- May 11, 2021
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దీంతో అనుమతి లేకుండా ఏపీ నుంచి వచ్చే కోవిడ్ పేషేంట్స్ పై తెలంగాణ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు.ఏపీ అంబులెన్స్ లను నిలిపివేస్తుండటంతో పాటు.. కొన్నిసార్లు వెనక్కి తిప్పి పంపించారు.అయితే తాజాగా ఏపీ-తెలంగాణ బోర్డర్లో అంబులెన్సులకు ఆంక్షలను తొలగించారు. నిన్న అర్ధరాత్రి నుంచి అంబులెన్సుల అనుమతిపై ఆంక్షలు ఎత్తివేశారు.ఇక ఎలాంటి ఆంక్షలు లేకుండానే తెలంగాణలోకి ఏపీ అంబులెన్సులు రానున్నాయి.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









