నేరుగా 14 రాష్ట్రాలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్...
- May 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ ను వేగవంతం చేశారు.ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు భారత్ లో తయారవుతుండగా,స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను తయారు చేసింది.ఈ వ్యాక్సిన్ ను ఇప్పుడు రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ సిద్దం అయ్యింది.మే 1వ తేదీ నుంచి దేశంలోని 14 రాష్ట్రాలకు వ్యాక్సిన్ ను నేరుగా అందిస్తున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ ఎండి పేర్కోన్నారు.ప్రస్తుతం ఏపీ,తెలంగాణ, ఒడిశా, అసోం,చత్తీస్గడ్, గుజరాత్, జమ్ముకాశ్మీర్, ఝార్ఖండ్, మద్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ఎండి పేర్కోన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









